Home తాజా వార్తలు నెహ్రూ యువ కేంద్రం సలహా మండలి సభ్యులుగా వెంకటేష్

నెహ్రూ యువ కేంద్రం సలహా మండలి సభ్యులుగా వెంకటేష్

by Telangana Express

బోధన్ రూరల్,జనవరి30:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) జిల్లా నెహ్రు యువ కేంద్ర సలహా మండలి సభ్యులుగా బోధన్ కు చెందిన పెర్క వెంకటేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యువజన సంఘాల బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నాపై నమ్మకంతో సలహా సభ్యులుగా నియమించినందుకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్, ఎంపీ ధర్మపురి, బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

You may also like

Leave a Comment