బోధన్ రూరల్,జనవరి30:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) జిల్లా నెహ్రు యువ కేంద్ర సలహా మండలి సభ్యులుగా బోధన్ కు చెందిన పెర్క వెంకటేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యువజన సంఘాల బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నాపై నమ్మకంతో సలహా సభ్యులుగా నియమించినందుకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్, ఎంపీ ధర్మపురి, బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
నెహ్రూ యువ కేంద్రం సలహా మండలి సభ్యులుగా వెంకటేష్
39
previous post