కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి
మంచిర్యాల, జూన్ 11, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): సింగరేణిలో డిపెండింగ్ ఉద్యోగుల వయోపరిమితి 35 నుండి 40 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని కార్మికులకు నెరవేర్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మేరకు సింగరేణి సంస్థ కు ఉత్తర్వులను జారీ చేసింది. సింగరేణి సంస్థలు విధులు నిర్వహిస్తున్న సమయంలో కార్మికులకు అనుకోని ప్రమాదాలు ఏర్పడితే, సింగరేణి కార్మికుడు ప్రమాదంలో దివ్యంగుడైన మరణించిన కారణ్య నియమాల్లో వారసులకు ఉద్యోగులు కల్పిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీని సింగరేణి సంస్థ కు ప్రస్తుతం నెరవేర్చింది. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.