Home తాజా వార్తలు 134 జ్యోతిరావు పూలే వర్ధంతిఘనంగా నివాళ్లు అర్పించారు

134 జ్యోతిరావు పూలే వర్ధంతిఘనంగా నివాళ్లు అర్పించారు

by Telangana Express
   .( తెలంగాణ ఎక్స్ ప్రెస్) నవంబర్ 28.ఈరోజు నర్వా మండల కేంద్రంలో బీసీ కమిటీ హాల్ లో 134 జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది జాతి యువక్ష లేని సమ సమాజం స్థాపన కోసం జీవితం మొత్తాన్ని అంకితం చేసిన మహానుభావుడు మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు ఇట్టి కార్యక్రమంలో బిసి మండల అధ్యక్షులు సుధీర్ మరియు బిసి గ్రామ అధ్యక్షులు ఐలప్ప యాదవ్  నాయకులు గడ్డం నరసింహులు సర్వేర్ ఖలీల్ అహ్మద్ మేస్త్రి ఆంజనేయులు డాక్టర్ శంకర్ ఎమ్మార్పీఎస్ వెంకటయ్య ఆటో రఫీ గొల్ల రామచంద్ర ఆటో వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment