Home తాజా వార్తలు బండ రామేశ్వర్ పల్లి వాగు నుండి అక్రమ ఇసుక మూడు ట్రాక్టర్లు సీజ్ కేసు నమోదు ఎస్సై అనిల్

బండ రామేశ్వర్ పల్లి వాగు నుండి అక్రమ ఇసుక మూడు ట్రాక్టర్లు సీజ్ కేసు నమోదు ఎస్సై అనిల్

by Telangana Express

మాచారెడ్డి తెలంగాణ ఎక్స్ ప్రెస్ మార్చ్ 13

అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసుల
గురువారం బండ రామేశ్వర్ పల్లి వాగులో నుండి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు మూడు ట్రాక్టర్లను సీజ్ చేశామని కేసు నమోదు చేశామని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలించినట్లయితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించడం జరిగింది కరీంనగర్ కామారెడ్డి వెళ్లే రహదారి వెంబట ఉన్నటువంటి వాగులో నుండి అక్రమంగా తరలిస్తే కేసులు తప్పవు అని ఆయన హెచ్చరించారు

You may also like

Leave a Comment