బిచ్కుంద జూలై 26:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్) కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో హెడ్ కానిస్టేబుల్ బాబు ఆధ్వర్యంలో పోలీసు వాహనాలు తనిఖీలు వహించారు ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ బాబు మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వాహనాల తనిఖీల నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బాబు కానిస్టేబుల్ వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు
వాహనాలు తనిఖీలు చేసిన పోలీసులు
74
previous post