Home Latest గ్రామపంచాయతీ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీఓ

గ్రామపంచాయతీ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీఓ

by Telangana Express

నాగిరెడ్డిపేట , జూలై 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనాన్ని బుధవారం స్థానిక ఎంపీఓ శ్రీనివాస్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిర్మాణ పనులను సక్రమంగా క్యూరింగ్ చేసి నాణ్యతతో చేపట్టాలని ఆయన కాంట్రాక్టర్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వంజరి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment