Home Latest ఎస్సైని సన్మానించిన టిజివిపి నాయకులు

ఎస్సైని సన్మానించిన టిజివిపి నాయకులు

by Telangana Express

బోధన్ రూరల్,జులై26:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బోధన్ రూరల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన నాగ్ నాథ్ ను బుధవారం తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ డివిజన్ కన్వీనర్ మీసాలె నాగేష్, సభ్యులు శశిధర్,నిఖిల్,ఈశ్వర్,తది తరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment