Home తాజా వార్తలు పండ్ల ను పంపిణీ చేసిన టిడిపి నేతలు

పండ్ల ను పంపిణీ చేసిన టిడిపి నేతలు

by Telangana Express

బోధన్ రూరల్,జనవరి23:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
టి. డి. పి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిననం సందర్భంగా వర్ని మండలకేంద్రం లో టిడిపి నాయకులు పండ్ల ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో టి. డి. పి. నాయకులు విఠల్, సత్యనారాయణ, తది తరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment