తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక వెల్గటూర్ అక్టోబర్ 18ధర్మపురి లోని 33/11 KV విద్యుత్ ఉపకేంద్రం నందు 18.10.2024 శుక్రవారం నాడు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 01:00 వరకు విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్టు డివిజనల్ ఇంజనీర్ శ్రీ A.రాజి రెడ్డి తెలిపారు, వెల్గటూర్ మండల ప్రజలు తమ విద్యుత్ సమస్యలు ఇట్టి పరిష్కార వేదిక ద్వారా పరిష్కరించుకోగలరని తెలిపారు.
విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక
69
previous post