–జిల్లా ఉపాధ్యక్షులు పరమేశ్వర్
ముధోల్:23ఫిబ్రవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
గత నాలుగు సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐ సంఘంలో పనిచే స్తూ విద్యారంగ సమస్యలపై పోరాటం చేసిన ఎస్ఎఫ్ఐ జి ల్లా ఉపాధ్యక్షులు పరమేశ్వర్ ఎస్ఎఫ్ఐ సభ్యత్వానికి రాజీ నామా చేసినట్లు ఒక ప్రకట న లో తెలిపారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ (ఎస్ఎ ఫ్ఐ) భారత విద్యార్థి ఫెడరేష న్ సభ్యత్వానికి ఎన్నో సేవలు చేసినట్లు తెలిపారు. దీంతో జి ల్లా నాయకులు పలు నిర్ణయా లకు విరుద్ధంగా వ్యవహరించ డం, సమిష్టి నిర్ణయాన్ని ధిక్క రించి ఏకపక్షంగా వ్యవహరిస్తు న్నారన్నారు. కార్యకర్తలను సారిగా పట్టించుకోకపోవడం సంఘం నిబంధనలకు విరుద్ధం గా పనిచేస్తున్నారన్నారు. ఈ విషయమై రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులకు పలుమార్లు విన్నవించిన ఎటువంటి చ ర్యలు తీసుకోవడం లేదన్నారు. దీంతో ఎస్ఎఫ్ఐ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆది వారం విలేకరుల సమావేశంలో తెలిపారు.