పెద్ద శంకరంపేట:- జూలై 25(తెలంగాణ ఎక్స్ ప్రెస్)పెద్ద శంకరంపేట తాసిల్దార్ గా నూతన పదవి బాధ్యతలు చేపట్టిన గ్రేసి బాయ్ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన విగ్రాంగౌర గౌడ్ కుమారుడు బిఆర్ఎస్ నాయకుడు విగ్రాం రాజన్ గౌడ్,నర్సాపూర్ నుండి బదిలీపై పెద్ద శంకరంపేటకు వచ్చిన గ్రేసీ బాయ్ ని తహసిల్దార్ ఆఫీస్ లో శాలువాతో సన్మానించి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజల మన్ననను పొందాలని ఆయన కోరారు
నూతన తాసిల్దార్ ను కలిసిన విగ్రాం గౌరగౌడ్ కుమారుడు రాజన్ గౌడ్
25
previous post