Home తాజా వార్తలు మధిర రామాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా బారులు తీరిన ప్రజలు

మధిర రామాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా బారులు తీరిన ప్రజలు

by Telangana Express

మధిర డిసెంబర్ 23(తెలంగాణ ఎక్స్ ప్రెస్)మధిర రామాలయంలో ఏకాదశి సందర్భంగా సకల ఏర్పాట్లు చేసిన రామాలయ కమిటీ సభ్యులుఉత్తర ద్వార దర్శనానికి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులుమధిర రామాలయంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం ద్వారా రాములవారిని దర్శించుకుని భక్తులు శ్రీమాన్ శేషాచార్యులు, శ్రీమాన్ నారాయణ చార్యులు, ఈవ వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో రామకోటేశ్వరరావు, రామాలయ చైర్మన్ పల్లపోతు ప్రసాదరావు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా రాములవారి దర్శనానికి సకల ఏర్పాట్లు చేసినామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కమిటీ పంతంగి శేషగిరి, భక్తులు యర్రా లక్ష్మణరావు, నల్లగొండ వంశి, నాగండ్ల కృష్ణ , నాగ వేణుగోపాల రావు, ఆశకుమారి, సుగ్గల జనార్ధన,తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment