47
చేగుంట ఆగస్టు 17:– (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మెదక్ జిల్లా చేగుంట
మండల కేంద్రమైన చేగుంట ప్రైమరీ స్కూల్లో భారతీయ స్టేట్ బ్యాంక్ రిటర్న్ ఉద్యోగి సిరిగోజి సత్యనారాయణ పిల్లలకు అంగన్వాడి పిల్లలకు పెన్నులు పెన్సిలు పంపిణీ చేయడం జరిగింది
స్కూల్ విద్యార్థులకు తాను సంపాదించిన సంపాదనలో కొంతమేర స్కూలు విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్సిల్లు అందిస్తానని ఎల్లవేళలా ముందు ఉంటానని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్బిఐ రిటైర్డ్ అధికారి సిరిగోజి సత్యనారాయణ అంగన్వాడీ టీచర్స్ విద్యార్థులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు