73
ఎల్లారెడ్డి, మే 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )జహీరాబాద్ ఎంపీ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఎల్లారెడ్డి మున్సిపల్ లోని 3వ వార్డులో ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజార్ ఖాద్రి మాజీ కో- ఆప్షన్ రఫీక్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ మ్యానిఫెస్టో ను ఓటర్లకు వినిపిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నేతలు తుకారం, ముమైత్, తబ్రేజ్ , జమీల్, రాహుల్, ఆదిల్, ఆసిఫ్, అదీప్ కార్యకర్తలు పాల్గొన్నారు.