ఎల్లారెడ్డి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నవీద్
ఎల్లారెడ్డి, మే 7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే దేశాభివృద్ధి సాధ్యమవుతోందని ఎల్లారెడ్డి న్యాయవాదుల సంఘం (బార్ అసోసియేషన్ )అధ్యక్షులు న్యాయవాది నవీద్ అన్నారు. మంగళవారం ఉదయం ఎల్లారెడ్డి పరిధిలో ఉపాధి హామీ పనుల వద్దకు తన అనుచరులు, పార్టీ నాయకులతో వెళ్లి ప్రచారం నిర్వహించారు. జహీరాధాతఙషుడుబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ కు ఓటేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ మ్యానిపేస్టోను కూలీలకు వివరించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నస్యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.