ఎల్లారెడ్డి, మే 1:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్ హైస్కూల్ లో చదువుతూ, మంగళవారం విడుదలైన టెన్త్ పరీక్ష ఫలితాల్లో 10/10 సాధించిన పి.స్పందనను బుధవారం ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలోఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు శాలువా కప్పి సత్కరించి అభినందించారు.