42
హైదరాబాద్, ఏప్రిల్ 26(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో):-జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని పెద్ద శంకరంపేట్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సీఎం రేవంత్ రెడ్డి భారీ సభలో వేదికపై ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చొని వున్నారు. మరో పక్క మంత్రి దామోదర రాజనర్సింహ వున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వాగత సమయంలో పక్కనే వున్నారు. సభలో వేదిక పై తకంటూ ఎల్లారెడ్డి ఎమ్యెల్యే ప్రత్యేకతను చాటుకున్నారు.