ఎల్లారెడ్డి, ఏప్రిల్ 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామానికి చెందిన చాకలి ప్రవల్లిక అనే బాలిక షాప్ కు వెళ్లి వస్తా అంటూ వెళ్లి తిరిగి రాలేదని ఆమె కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ. మహేష్ తెలిపారు. శుక్రవారం ఎస్ఐ. మాట్లాడుతూ..ఇంటి నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో బంధు, మిత్రుల ఇళ్లలో వెతికి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసారని తెలిపారు. ఎవరికైనా ఆచూకి తెలిస్తే వెంటనే ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మొబైల్ 8712686160 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.
47
previous post