50
హైదరాబాద్, ఫిబ్రవరి 19:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)రాష్ట్ర సచివాలయంలో యూ జె ఏ, తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్(టీజేఏ) ప్రతినిధులు సోమవారం ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కార్యదర్శులను కలిశారు. చీఫ్ సెక్రటరీ, సమాచారశాఖ కార్యదర్శిని వారు కలుసుకొని జర్నలిస్ట్ సమస్యలపై సీఎం.కార్యదర్శికి వినతి పత్రాలు ఇచ్చారు. త్వరలో సీఎం అపాయింట్మెంట్ ఉంటుందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు, ఉప్పల లక్ష్మణ్ తెలిపారు.