Home తాజా వార్తలు ఎల్లారెడ్డి ఎమ్యెల్యేను సత్కరించి సీఎస్ఓ ఇండియా

ఎల్లారెడ్డి ఎమ్యెల్యేను సత్కరించి సీఎస్ఓ ఇండియా

by V.Rajendernath

హైదరాబాద్, ఫిబ్రవరి 3:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్ వేదికగా శనివారం కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఓ) నిర్వహించిన కార్యక్రమానికి ఎల్లారెడ్డి శాసనసభ్యుడు కె. మదన్ మోహన్ రావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎమ్యెల్యేను కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మెన్ వేణు, ఎల్లారెడ్డి సెగ్మెంట్ సీనియర్ కాంగ్రెస్ నేత ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు

You may also like

Leave a Comment