52
మక్తల్ .జులై .27 :- (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ): నియోజకవర్గం పరిధి జక్లేరు గుడిగండ్ల గ్రామాల మధ్య 167 అంతర్ రాష్ట్ర రహదారిపై గురువారం ఆగి ఉన్న లారని కారు ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి ఇద్దరికీ గాయాలు ఏపీ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గోవా నుండి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలియజేశారు .