57
ఎల్లారెడ్డి, నవంబర్ 1:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట్ మండలం బీఆర్ఎస్ పార్టీ కో- ఆప్షన్ సభ్యుడు మహమ్మాద్ షహీద్ పాషా, ఒడ్డెర సంఘం మండల అధ్యక్షులు ఒడ్డెర రాజు, బీడీ కార్మికుల సంఘం అధ్యక్షులు మాసూద్, మైనారిటీ సీనియర్ నాయకులు అమీనొద్దీన్ బుధవారం మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.