Home తాజా వార్తలు ప్రతి విద్యార్థి చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలి….బయోస్టార్ట్ కంపెనీ ప్రతినిధి కృష్ణారెడ్డి

ప్రతి విద్యార్థి చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలి….బయోస్టార్ట్ కంపెనీ ప్రతినిధి కృష్ణారెడ్డి

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఆగస్టు 24,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి అని బయో స్థార్ట్ కంపెనీ ప్రతినిధి, సేల్స్ మెన్ కృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని లింగంపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న ఉత్తమ ప్రతిభ కనబర్చిన 10 మంది విద్యార్థులకు ఎంపిక చేసి బయోజైం పుట్టిన రోజు సందర్భంగా, బయోస్టాడ్ కంపెనీ వారి ప్రగతి స్కాలర్షిప్ ను స్కూల్ ప్రిన్సిపాల్ సిద్ధిఖీ, ఫీల్డ్ అడ్వైజర్ సర్దార్, మహారాజ్ గురునానక్ ట్రేడర్స్ (ఫర్టిలైజర్స్) ప్రోపరైటర్ దేవసింగ్ లతో కలిసి ఒక్కో విద్యార్థికి 2,500 రూపాయల చొప్పున అందజేశారు. స్కాలర్ షిప్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని అన్నారు.

You may also like

Leave a Comment