మార్చ్ 12( తెలంగాణ ఎక్స్ ప్రెస్)… నర్వ మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో ప్రతిభ హై స్కూల్ కరస్పాండెంట్ టి హనుమంత్ రెడ్డి వారి స్కూల్ తరఫున నర్వ ఎస్సై సిహెచ్ కురుమయ్య గారి చేతుల మీద చలివేంద్రాన్ని ప్రారంభించినారు ఇట్టి కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డి కృష్ణారెడ్డి కుమ్మరి బాలస్వామి సంఘం ఐలప్ప నాగేంద్రం చారి మరియు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
ప్రతిభ హై స్కూల్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన నర్వ si కురుమయ్య
48