బిచ్కుంద మార్చి 11 తెలంగాణ ఎక్స్ ప్రెస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని 12 కోట్ల నిధులతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ లైటింగ్ నిర్మాణానికి భూమిపూజ చేసి శంకుస్థాపన చేసిన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు ..
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్ డెలికేట్ విక్టర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జునప్ప మాజీ జెడ్పిటిసి నాగనాథ్ అనిల్ పటేల్ రాజుల మల్లికార్జున్ , ఎంపీటీసీ ఆవారా సురేష్ , పుల్కల్ మాజీ సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి ఆసుపత్రి వారు వినోద్ సోపన్ సార్ , అధికారులు,ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు