ముధోల్:17ఫిబ్రవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ లోని కొలి గల్లికి చెందిన కోరి సాయి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.దీంతో శనివారం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలన్నా రు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోరి పోతన్న, మాజీ ఉప సర్పంచ్ మోహన్ యాదవ్, నాయకు లు సాయినాథ్,ఫీరాజి, పోతన్న, శ్రీనివాస్ ,తదితరులున్నారు
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
66