జనవరి 27( తెలంగాణ ఎక్స్ ప్రెస్ )నర్వ మండల పరిధిలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మితంగా సందర్శించారు పాఠశాల విద్యార్థులను భోజన సదుపాయాలను మౌలిక వసతులను విద్యార్థి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు ఉపాధ్యాయులు చెప్పే సిలబస్ గురించి వివరాలు అడిగి తెలుసుకొని పలు రికార్డులను తనిఖీ చేశారు ఇట్టి కార్యక్రమంలో తాసిల్దార్ మల్లారెడ్డి ఎంపీడీవో శ్రీనివాసులు వ్యవసాయ శాఖ అధికారిని అఖిల రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నయ్య సాగర్ డి కృష్ణారెడ్డి శరణప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు

