బిచ్కుంద డిసెంబర్ 5 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ఎన్నికలలో ఆరుగురు పోటీ చెయ్యగా
,మధుసూదన్ రెడ్డి విజయం సాధించడం జరిగినది ఉపాధ్యక్షుడిగా బిచ్కుంద కు చెందిన మంచి యోగేష్ బిచ్కుంద మండల యూత్ అధ్యక్షుడు అనిల్ పటేల్, మద్నూర్ మండల్ యూత్ అధ్యక్షుడు హనుమంత్ యాదవ్, జుక్కల్ మండల్ యువత అధ్యక్షుడు సంజీవ్ పటేల్ , ఎన్నికైన సందర్భంగా జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంత్రావు వీరిని శాలువాతో సన్మానం చేసి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో.కాంగ్రెస్ యువజన నాయకులు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మధుసూదన్ రెడ్డికి అభినందించినారు.