Home తాజా వార్తలు లస్మన్నపల్లె రెడ్డి సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే..

లస్మన్నపల్లె రెడ్డి సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే..

by Telangana Express

సైదాపూర్ ఆగస్టు 25 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఘనస్వాగతం పలికిన రెడ్డి సంఘం సభ్యులు.

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లస్మన్నపల్లె రెడ్డి సంఘం కమ్యూనిటీ హాల్ భవనానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుల సంఘాల భవనాల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. రెడ్డి సంఘం శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు రెడ్డి కుల బంధువులు ఘన స్వాగతం పలికారు. సంఘం భవనానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కాయిత రాములు,ఉపసర్పంచ్ మ్యాకల మల్లారెడ్డి,శ్రీరామ రెడ్డి సంక్షేమ సంఘం లక్ష్మన్నపల్లి అధ్యక్షులు కొట్ట వెంకటరెడ్డి,ఉపఅధ్యక్షుడు దునపాటి రామ్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి మేకల రాజిరెడ్డి,జనరల్ సెక్రెటరీ మేకల మల్లారెడ్డి,ట్రెజరర్ పాల్సాని పాపిరెడ్డి,ఆర్గనైజర్ సభ్యులు జాల సంపత్ రెడ్డి, ఉమెన్ తల సమ్మిరెడ్డి,సంఘ పెద్దలు పాల్సాని రామిరెడ్డి,గుర్రాల లక్ష్మారెడ్డి,గుర్రాల రాజిరెడ్డి,కొట్టే రాఘవరెడ్డి,జాల సుధాకర్ రెడ్డి, బండ సంపత్ రెడ్డి, కుల సంఘం సభ్యులు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You may also like

Leave a Comment