తెలంగాణ ఎక్స్ ప్రెస్) డిసెంబర్10
నర్వ మండల ప్రజల. చిరుకాల స్వప్న అంబులెన్స్ ని. ఇవ్వడం చాలా సంతోషకరం.నిరుపేదలకు. ఇతర హాస్పిటల్లో కు తీసుకెళ్లడానికి అంబులెన్స్ చాలా ఉపయోగపడుతుందని మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అనంతరం 22 CMRF చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన అనంతరం యాంకి గ్రామంలో CCTV కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు
ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు పోలిస్ చంద్రశేఖర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నయ్య సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, శరణప్ప,వివేకవర్డెన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లక్ష్మణ్ గౌడ్,వెంకట్ రెడ్డి,రవి,సంజీవ్ రెడ్డి,అయ్యపురెడ్డి, తదితరులు పాల్గొన్నారు…