Home తాజా వార్తలు రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు

రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు

by Telangana Express

–ఎమ్మెల్యే రామారావు పటేల్

ముధోల్:27జనవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ని ఆయా మండలాల రహదారుల ని ర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుం డి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడా రు.ముధోల్ నియోజకవర్గంలోని కుం టాల మండలంలోని కుంటాల నుండి దౌనెల్లి వరకు రూ. కోటి 90 లక్షలు, తానూర్ మండలంలోని కోలుర్ మీదు గా మహారాష్ట్ర బాడర్ వరకురూ.ఐదు కోట్ల 90 లక్షల నిధు లు మంజూరైన ట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గ అభివృద్ధికి ఎల్లవేళలా అందుబా టులో ఉండి కృషి చేస్తానని తెలిపారు. నిధులు మంజూ రుకు కృషిచేసిన పం చాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞ తలు తెలిపారు

You may also like

Leave a Comment