Home తాజా వార్తలు అయ్యప్ప గుడికి సందర్శించిన మాజీ ఎంపీ బీబీ పాటిల్….

అయ్యప్ప గుడికి సందర్శించిన మాజీ ఎంపీ బీబీ పాటిల్….

by Telangana Express

బిచ్కుంద డిసెంబర్ 24 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం నాడు అయ్యప్ప మందిరానికి మాజీ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ అయ్యప్ప మందిరానికి రావడంతో అయ్యప్ప స్వాములు పాటిల్ గారికి సన్మానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గురు స్వామి హాజీ బాల్రాజ్. పత్తి లక్ష్మణ్ స్వామి, పుల్లలు విట్టల్ స్వామి, విష్ణు స్వామి, దేవాడ నరసింహులు స్వామి తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment