తెలంగాణ ఎక్స్ ప్రెస్ 16/11/24
భైంసా పట్టణం లోని ఇటీవల
మంజరీ వెటర్నరీ .డాక్టర్ నర్సింలుగారి భార్య.ఇటీవల అనారోగ్యం కారణంగా చనిపోవడం జరగింది
ముధోల్ తాలూకా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గౌరవ నియులు శ్రీ భోస్లే నారాయణ్ రావుపటేల్
వారితో పాటు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చేంధ్రే ఓం ప్రకాష్ లడ్డ మాజీ మున్సిపల్ చైర్మన్. భొజరం పటేల్ మాజీ ఎంపీపీ కుంటల .మాజీ ఎంపీపీ రాంచేందార్ రెడ్డి రావుల గంగారెడ్డి ముధోల్ మండల అధ్యక్షులు.ప్రెమ్నాథ్ రెడ్డి సీనియర్ నాయకుడు. ఎస్సీ సెల్ భైంసా మండలం అధ్యక్షులు శరత్ డోoగ్రే.మరియు సాహెబ్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు.
పరామర్శించిన మాజి ఎమ్మెల్యేనారాయణ్ రావ్ పటేల్
32