Home తాజా వార్తలు అర్ధాంతరంగా నిలిచిపోయిన డ్రైనేజీ పనులు

అర్ధాంతరంగా నిలిచిపోయిన డ్రైనేజీ పనులు

by Telangana Express

–విద్యుత్ స్తంభాన్ని తొలగించాలి

ముధోల్:12మార్చ్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మండల కేంద్రమైన ముధోల్ లోని సా యి మాధవ్ నగర్ కాలనీలో విద్యుత్ స్తంభం తొలగించాలని కాలనీవాసులు పేర్కొంటున్నారు.ఇటీవల డ్రైనేజీ ప నులు ప్రారంభం కావడంతో విద్యుత్ స్తంభం డ్రైనేజీ మధ్యలో ఉంది.దీంతో మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల, కా లనీవాసులు డ్రైనేజీ లేక గత కొన్ని ఏ ళ్లుగా ఇబ్బందులకు గురవుతున్నామ న్నారు.నూతన డ్రైనేజీ పనులను ప్రా రంభించడానికి విద్యుత్ స్తంభం మధ్య లో ఏర్పడడంతో పనులు అర్ధాంతరం గా నిలిచిపో యాయి.దీంతో విద్యుత్ శాఖ అధికారులు సత్వరమే స్పందించి డ్రైనేజీ మధ్యలో ఉన్న స్తంభాన్ని తొలగించాలని పలువురు కోరుతున్నారు

You may also like

Leave a Comment