Home తాజా వార్తలు అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

by Telangana Express

తెలంగాణ ఎక్స్ప్రెస్
27 నవంబర్ మద్దూర్:
కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలంలోని యాదవ రావు పల్లి టిఆర్ఎస్ పార్టీ లో ఉన్న యూత్ మొత్తం దాదాపు 40 మంది కార్యకర్తలు ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరేశ్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. యూత్ మొత్తం . అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని యూత్ మొత్తం ఏకమై రేవంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని పార్టీలో చేరిన కార్యకర్తలు అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కలపు సతీష్ కుమార్, బర్ల మల్లికార్జున్, కుక్కల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment