హైదరాబాద్, ఫిబ్రవరి 19:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)రాష్ట్ర సచివాలయంలో యూ జె ఏ, తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్(టీజేఏ) ప్రతినిధులు సోమవారం ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కార్యదర్శులను కలిశారు. చీఫ్ సెక్రటరీ, సమాచారశాఖ కార్యదర్శిని వారు కలుసుకొని జర్నలిస్ట్ సమస్యలపై సీఎం.కార్యదర్శికి వినతి పత్రాలు ఇచ్చారు. త్వరలో సీఎం అపాయింట్మెంట్ ఉంటుందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు, ఉప్పల లక్ష్మణ్ తెలిపారు.
నేషనల్
ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేసిన శాస్త్ర వేత్త డాక్టర్. పైడి ఎల్లారెడ్డి
కామారెడ్డి, ఫిబ్రవరి 19:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట్ మండలంలోని ఐలపూర్ గ్రామస్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ 394 జయంతి సందర్భంగా, ఐలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన శివాజీ నూతన విగ్రహ ఆవిష్కరణ ను ప్రముఖ శాస్త్రవేత్త, రాష్ట్ర బీజేపీ నాయకుడు పైడి ఎల్లారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో అఖండ భారతదేశంగా చూడాలన్న సంకల్పంతో మొగలిలతో సుల్తానీలతో యుద్ధం చేయడం జరిగిందన్నారు. శివాజీ భారీ విగ్రహాన్ని పైడి ఎల్లారెడ్డి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
It involves the recovery of useful materials from e-waste. IGCAR Director Dr. B Venkatraman
Chennai, February 18:-(Telangana Express State Bureau)
Dr B Venkatraman, Director, IGCAR said that Swachh Bharat Mission will not only cover cleanliness and sanitation but also drinking water, solar energy, solid liquid waste management and recovery of useful materials from e-waste. Swachh Bharat Cell, IGCAR organized a tree planting program at Anupuram Township on Sunday. Venkatraman, who presided over the event, said that behavioral changes should be brought about in communities to practice cleanliness to achieve sustainable development.
He said that there is an idea to bring changes. Ministries and departments are participating in cleanliness related activities and offices are observing Swachhta Pakhwada for a fortnight to bring intense focus on improving the cleanliness of the environment. The Department of Atomic Energy is organizing Swachhta Pakhwada celebrations from February 16 to February 29, 2024. Indira Gandhi Center for Atomic Research to observe Swachhta Pakhwada at Kalpakkam, 17.02.20245, DA Organize collection of e-waste books as a community activity in this township. A collection of books has been arranged. The program was coordinated by Shri N Suresh Associate Director CEG, Mrs. ) 5, AOIII, IGCAR, other senior officers of IGCAR. DAE schools, students from Central Vidyalayas, around 50 employees. CISF & Nuclear Employees Sports & Cultural Organization (NESCO) participated in this activity from IGCAR. The collected 400 kg of e-waste was handed over to a designated vendor specializing in disposal of e-waste in an environment-friendly manner. 350 books collected by poor people.
350 books were handed over to NESCO for distribution to poor people, schools and libraries. IGCAR Director planted the first sapling for this program. Dr Sivaraman Director MC&MFC Group, Dr R Diwakar Director MMG, B K Sridhar, Director FRTG, Dr Sandeep Kumar Dhara, Director MSG, Dr Ponraju, Director HSEG, N Suresh Associate Director CEG, Vanaja AD, GSO, 5, AOIII, IGCAR 8 Other senior officers also planted saplings.
On this occasion, more than 100 guava, amla, guava, sapota and flower plants were handed over to the students and teachers for planting in AECS 3 school in Anupuram
Director IGCAR will list the biological name of the tree along with the name of the student who planted it for records and reference. Furthermore, each student will be photographed with the tree they planted and will retain this image to record progress over the years. To create awareness about cleanliness, technological intervention to reduce waste generation & make cleanliness a habit, IGCAR employees are playing street games.
Organized in the schools of Kalpakkam township. Fortnightly cleaning of office premises, removal of obsolete items,
Programs such as removal of obsolete items and deletion of old records have been undertaken.
To promote the concept of upcycling waste materials into valuable resources, environmental sustainability and economic empowerment, a craft making competition is being conducted apart from other competitions such as poster, essay & slogan writing for employees. Prizes will be distributed to the winners of the competition.
ఇ-వ్యర్థాల నుండి ఉపయోగకరమైన పదార్థాల పునరుద్ధరణన కలిగి ఉంటుంది. ఐజీసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ బి వెంకట్రామన్
చెన్నై, ఫిబ్రవరి 18:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
స్వచ్ఛ భారత్ మిషన్ అనేది పరిశుభ్రత, పారిశుధ్యం మాత్రమే కాకుండా తాగునీరు, సౌరశక్తి, ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ, ఇ-వ్యర్థాల నుండి ఉపయోగకరమైన పదార్థాల పునరుద్ధరణను కూడా కలిగి ఉంటుందని ఐజీసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ బి వెంకట్రామన్ అన్నారు. స్వచ్ భారత్ సెల్, IGCAR అనుపురం టౌన్షిప్లో ఆదివారం చెట్ల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వెంకట్రామన్ మాట్లాడుతూ,
స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి స్వచ్ఛతను ఆచరించడానికి కమ్యూనిటీలలో ప్రవర్తనా మార్పులను తీసుకురావాలనే ఆలోచన ఉందన్నారు.
మంత్రిత్వ శాఖలు, విభాగాలు స్వచ్ఛతా సంబంధిత కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్నాయని, కార్యాలయాలు పరిసరాల పరిశుభ్రతను మెరుగుపరచడంపై పక్షం రోజులపాటు తీవ్రమైన దృష్టిని తీసుకురావడానికి స్వచ్ఛతా పఖ్వాడాను పాటిస్తున్నారన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 29, 2024 వరకు స్వచ్ఛతా పఖ్వాడాను ఉత్సవాలు నిర్వహిస్తోందన్నారు.
ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ కల్పక్కంలో స్వచ్ఛతా పఖ్వాడాను పరిశీలించనుందని,
17.02.2024న, కల్పాక్కంలోని డీఏ ఈ టౌన్షిప్లో కమ్యూనిటీ కార్యకలాపంగా ఈ-వేస్ట్ పుస్తకాల సేకరణ ఏర్పాటు చేయబడిందన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ ఎన్ సురేష్ అసోసియేట్ డైరెక్టర్ CEG, శ్రీమతి జస్సీ జాకబ్, AOIII, IGCAR, IGCAR యొక్క ఇతర సీనియర్ అధికారులు సమన్వయం చేసారు. DAE పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాల నుండి విద్యార్థులు, దాదాపు 50 మంది ఉద్యోగులు. IGCAR నుండి CISF & న్యూక్లియర్ ఎంప్లాయీస్ స్పోర్ట్స్ & కల్చరల్ ఆర్గనైజేషన్ (NESCO) సహకారంతో ఈ కార్యకలాపంలో పాల్గొన్నారు. సేకరించిన 400 కిలోల ఇ-వ్యర్థాలను పర్యావరణ అనుకూల పద్ధతిలో ఇ-వ్యర్థాలను నిర్వహించడంలో పారవేయడంలో నైపుణ్యం కలిగిన ఒక నియమించబడిన విక్రేతకు అప్పగించబడింది. సేకరించిన 350 పుస్తకాలను పేద ప్రజలు, పాఠశాలలు మరియు లైబ్రరీలకు పంపిణీ చేయడానికి NESCO కి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఐజీసీఏఆర్ డైరెక్టర్ తొలి మొక్కను నాటారు. డాక్టర్ శివరామన్ డైరెక్టర్ MC&MFC గ్రూప్, డాక్టర్ R దివాకర్ డైరెక్టర్ MMG, B K శ్రీధర్, డైరెక్టర్ FRTG, డాక్టర్ సందీప్ కుమార్ ధార, డైరెక్టర్ MSG, డాక్టర్ పొన్రాజు, డైరెక్టర్ HSEG, N సురేష్ అసోసియేట్ డైరెక్టర్ CEG, వనజ AD, GSO, జుస్సీ జాకబ్, AOIII, IGCAR మరియు IGCAR నుండి ఇతర సీనియర్ అధికారులు కూడా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అనుపురంలోని ఏఈసీఎస్ 3 పాఠశాలలో మొక్కలు నాటేందుకు 100కు పైగా జామ, ఉసిరి, జాము, సపోటా, పూల మొక్కలను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందజేశారు. డైరెక్టర్ IGCAR చెట్టు యొక్క జీవసంబంధమైన పేరు, దానిని నాటిన విద్యార్థి పేరుతో పాటు రికార్డులు మరియు సూచనల కోసం జాబితా చేయబడుతుంది. ఇంకా, ప్రతి విద్యార్థి వారు నాటిన చెట్టుతో ఫోటో తీయబడతారు సంవత్సరాల తరబడి పురోగతిని రికార్డ్ చేయడానికి ఈ చిత్రాన్ని అలాగే ఉంచుతారు.
స్వచ్ఛత గురించి అవగాహన కల్పించడానికి, వ్యర్థాల సృష్టిని తగ్గించడానికి సాంకేతిక జోక్యం & స్వచ్ఛతను అలవాటుగా పెంపొందించడానికి, IGCAR ఉద్యోగులు వీధి ఆటలు ఆడుతున్నారు.
కల్పక్కం టౌన్షిప్లోని పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. పక్షం రోజులలో కార్యాలయ ఆవరణ శుభ్రపరచడం, కాలం చెల్లిన వస్తువుల తొలగింపు, పాత రికార్డులను తొలగించడం వంటి కార్యక్రమాలు
చేపట్టడం జరిగింది.
వ్యర్థ పదార్థాలను విలువైన వనరులుగా పెంచడం, పర్యావరణ సుస్థిరత మరియు ఆర్థిక సాధికారతను పెంపొందించడం అనే భావనను ప్రోత్సహించడానికి, ఉద్యోగుల కోసం నిర్వహించే పోస్టర్, ఎస్సే & స్లోగన్ రైటింగ్ వంటి ఇతర పోటీలే కాకుండా క్రాఫ్ట్ మేకింగ్ పోటీ నిర్వహించబడుతోంది. పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు పంపిణీ చేయనున్నారు.
ఈటలనూ రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తే తాట తీస్తాం. తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల నీలకంఠం
కామారెడ్డి, ఫిబ్రవరి 17:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
ఈటలనూ రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తే తాట తీస్తాం అని తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల నీలకంఠం హెచ్చరించారు. శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,
ఈటల రాజేందర్ ఓ గృహప్రవేశానికి వెళ్లిన సందర్భంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రాజకీయంగా బద్నాం చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ లో ఒక స్థాయి కలిగినటువంటి రాజకీయ నాయకుడు ఒక బీసీ బిడ్డను ఇలా రాజకీయంగా ఇబ్బందులు పెట్టాలని, విచ్చలవిడిగా సోషల్ మీడియాలో గృహప్రవేశంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలు పెట్టి మనోభావాలను దెబ్బతీయాలని చూస్తున్న, చిల్లర వేషాగళ్ళ సంగతి చట్టపరంగా చర్యలు చేపట్టేలా చూస్తాం అన్నారు. తప్పుడు పోస్టులు పెట్టె చిల్లర రాజకీయ నాయకులరా ఖబర్దార్ అంటూ ఆగ్రహించారు. ఈటల రాజేందర్ అన్ని వర్గాలకు అన్ని పార్టీ నాయకులకు సుపరిచితమే అన్నారు. అందరితో కలుపు కొని పోయే నాయకుడని, అలాంటి నాయకుని పై విచ్చలవిడిగా తెలివితక్కువ ఆకలి ఎక్కువ అనే విధంగా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఎవడు పడితే వాడు ఈరోజు సోషల్ మీడియాలో పెట్టడం ఒక బీసీ బిడ్డను కించపర్చిడమే అన్నారు. రాజకీయంగా దెబ్బతీయాలనే విధంగా పోస్టులు చేస్తున్నారని, ఖబర్దార్ ఇటల రాజేందర్ ఒక శక్తి ఒక మహన్నతమైన వ్యక్తి అన్న విషయం మార్చి తప్పుడు పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న వారికి సరైన సమయంలో ప్రాజెస్లు గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణ బిడ్డలు ఆయన్ను ఆదర్శంగా తీసుకొని లక్షల మంది ఆయన వెంట నడుస్తున్నటువంటి బీసీ సామాజిక వర్గం ఆయన వెంట ఉన్నారనేది మర్చిపోతున్నట్టున్నారన్నారు. ఓర్వలేని చిల్లర చితక నాయకులు చిల్లర పోస్టులు పెట్టిస్తున్నారు పనికిమాలిన నాయకులారా ఖబర్దార్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాస్తే వీపులు మోగుతాయి అనేది కూడా మర్చిపోవద్దు అని శనివారం ఆయన పత్రికాముఖంగా తప్పుడు పోస్టులను తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్ వేదికగా శనివారం కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఓ) నిర్వహించిన కార్యక్రమానికి ఎల్లారెడ్డి శాసనసభ్యుడు కె. మదన్ మోహన్ రావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎమ్యెల్యేను కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మెన్ వేణు, ఎల్లారెడ్డి సెగ్మెంట్ సీనియర్ కాంగ్రెస్ నేత ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు
జర్నలిస్టుల సమస్యలపై ఎన్ యుజే(ఐ)ఎప్పుడు స్పందిస్తుందిఎన్ యు జె(ఐ) కార్యదర్శి వి.రాజేందర్ నాథ్
గుంటూరు, జనవరి 30:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) గ్రామీణ స్థాయి నుండి పట్టణ, జిల్లా స్థాయి జర్నలిస్టుల సమస్యలపై ఎన్ యుజే(ఐ)ఎప్పుడు స్పందిస్తుందని
ఎన్ యు జె(ఐ) కార్యదర్శి వి.రాజేందర్ నాథ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కేంద్రంలోని వైన్ కల్యాణ మండపంలో ఎన్ యు జె(ఇండియా) అనుబంధంగా ఉన్న జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జాప్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం జాప్ ఫౌండర్ మాజీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఉప్పల లక్ష్మణ్ ఆదేశాల మేరకు , జాప్ రాష్ట్ర అధ్యక్షులు రవితేజ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి విశిష్ట అతిథిగా హాజరైన ఎన్ యు జె ఐ(ఇండియా) కార్యదర్శి ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రిడిటేషన్ లు దాదాపు అర్హులందరికీ వచ్చాయని, ఎవరైతే రాని వారు ఉన్నారో వారందరికీ వచ్చే విధంగా రాష్ట్ర కమిటీ చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల అనంతరం జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణం గురించి కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ పై వచ్చే రైల్వే పాస్ లు త్వరలో వచ్చేలా ఎన్ యు జె(ఇండియా) ప్రయత్నం చేస్తుందన్నారు. ఎన్ యు జె(ఐ) అధ్యక్షులు రాస్ బిహారి, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ తీవారి సంబంధిత శాఖ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొని పోయారన్నారు. జిల్లాల్లో, మండలాల్లో జాప్ యూనియన్ పటిష్టం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జాప్ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వి. సత్యనారాయణ, ఏ.సత్యనారాయణ, రామచంద్ర రెడ్డి, దాడుల కమిటీ కన్వీనర్ ఎల్లారెడ్డి, గుంటూరు జిల్లా ప్రతినిధులు వాక శ్రీనివాస్ రావు, శరణ్యటివి శ్రీనివాస్, గుంటూరు జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు లలితాదేవి, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు, పలు జిల్లాల జర్నలిస్టులు పాల్గొన్నారు.
When will NUJ(I) respond to the problems of journalists?NUJ(I) Secretary V. Rajender Nath
Guntur, January 30:-(Telangana Express Bureau) Secretary V.Rajender Nath said when will NUJ(I) respond to the problems of journalists from rural level to urban and district level. Journalist Association of Andhra Pradesh (JAAP) State Executive Committee meeting held on Tuesday at Vain Kalyana Mandapam in Guntur District Center of Andhra Pradesh State on the orders of Uppala Laxman, JAAP Founder and former Press Council of India member
As such, it was chaired by Ravi Teja, President of JAAP State. Vukkalkar Rajender Nath, secretary of NUJI (India) who attended this meeting as a special guest said that almost all the deserving people got the accreditations in the Andhra Pradesh state and the state committee should take steps to ensure that those who did not get it. He said that after the election, activities will be announced to journalists about house sites and construction of houses. He said that NUJ (India) will try to get railway passes to journalists all over the country on a concessional basis by the central government. NUJ(I) President Raas Bihari and General Secretary Pradeep Tiwari
said that they have taken notice of the concerned Union Minister. Everyone should work hard for the strengthening of the JAAP Union in the districts and mandals. In this meeting JAAP General Secretary Suryanarayana Reddy, Vice Presidents V. Satyanarayana, A. Satyanarayana, Ramachandra Reddy, Attacks Committee Convener YellaReddy, Guntur disrict Representatives Vaka Srinivas Rao, Saranya TV Srinivas, Women’s Division President Lalita Devi, members of the state executive committee and journalists from several districts participated.
కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన.
కామారెడ్డి, జనవరి 23:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
ఈఎస్ఎంఎస్(ఎలక్షన్ సీజర్ మేనేజ్ మెంట్ సిస్టం, election seizure management system)యాప్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లు, ఆయా జిల్లాల ఎన్నికల అధికారులకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారి సంతోష్ ప్రతారియా….. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈఎస్ఎంఎస్ యాప్ డౌన్లోడ్, లాగిన్ అయ్యే విధానం పై వివరించారు. ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే సామగ్రిని పట్టుకొనిఆ వివరాలు ఈఎస్ఎంఎస్ యాప్ లో అప్లోడ్ చేసే విధానం, వాహనాలను తనిఖీ చేసే పద్ధతిపై జిల్లాలోని ఫ్లయింగ్ స్క్వాడ్, సర్విలెన్స్ స్టాటిస్టికల్ టీమ్( ఎఫ్ఎస్/ ఎస్ఎస్ టీ) అధికారులకు తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో జిల్లాలోని ఫ్లయింగ్ స్క్వాడ్, సర్విలెన్స్ స్టాటిస్టికల్ టీమ్( ఎఫ్ఎస్/ ఎస్ఎస్ టీ) లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాహనాల తనిఖీలో నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను టీం సభ్యులు పరిశీలించి, పట్టుకోవాలని చెప్పారు. తనిఖీలలో మద్యం దొరికితే మద్యం ను ఎక్సైజ్ అధికారులకు అప్పగించాలని సూచించారు. పట్టుబడిన నగదు వివరాలను నోడల్ అధికారులకు తెలియజేయాలని చెప్పారు. తనిఖీ బృందాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, సిపిఓ రాజారాం, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల తనిఖీ బృందాల అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Hyderabad, January 23:-(Telangana Express State Bureau)Hyderabad Telangana State Chief Minister Anumula Revanth Reddy was met by senior Congress leader of Kamareddy district on Tuesday night as a courtesy call on ex-minister Govt SC STBC Minority Division Adviser Mohammad Ali Shabbir at the CM’s residence. On this occasion, the Chief Minister was given a bouquet of flowers and honored with a shawl and thanked for appointing him as an advisor to the Telangana government.