ఎల్లారెడ్డి, ఏప్రిల్ 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామానికి చెందిన చాకలి ప్రవల్లిక అనే బాలిక షాప్ కు వెళ్లి వస్తా అంటూ వెళ్లి తిరిగి రాలేదని ఆమె కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ. మహేష్ తెలిపారు. శుక్రవారం ఎస్ఐ. మాట్లాడుతూ..ఇంటి నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో బంధు, మిత్రుల ఇళ్లలో వెతికి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసారని తెలిపారు. ఎవరికైనా ఆచూకి తెలిస్తే వెంటనే ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మొబైల్ 8712686160 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.
నేషనల్
ప్రజాస్వామ్య ప్రతిష్టతకు ఓట ప్రతి ఓటర్ ఓటువేసేలా అవగాహన కలిపించాలి… జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
కామారెడ్డి, ఏప్రిల్ 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)ప్రజాస్వామ్య ప్రతిష్టతకు ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటువేసేలా అవగాహన కలిగించవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మహిళా సమాఖ్య సంఘ సభ్యులకు సూచించారు. ఓటరు అవగాహాన కార్యక్రమంలో భాగంగా గురువారం స్వీప్ ఆధ్వర్యంలో పట్టణ మహిళా సమాఖ్య సభ్యులతో మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో సరాసరి 80 శాతం ఓటు నమోదు కాగా పట్టణ ప్రాంతాలలో కేవలం 60 శాతం మాత్రమే నమోదవుతున్నదని అన్నారు. వంద శాతం ఓటింగ్ నమోదయితే ఫలితాలను ప్రభావితం చేస్తాయని, కాబట్టి పట్టణంలోని 1547 మహిళా సమాఖ్య సంఘాలు 16 వేల మంది సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యతపై అవగాహాన కలిగించి ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చైతన్యం తేవాలన్నారు. ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలలో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారా దేశాభివృద్ధికి బాటలు వేసినవారవుతామని అన్నారు. ప్రతి అభ్యర్థి వివరాలను భారత ఎన్నికల సంఘం పారదర్శకంగా తమ వెబ్ సైట్ లు పొందుపరుస్తుదని , ఓటర్లు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. మే 13 హాలిడే కాదని ,ఓటు హక్కు వినియోగించుకొనుటకు ప్రభుత్వం కల్పించే వెసులుబాటని, ఇది ప్రతి ఒక్కరు గమనించి బద్ధకం వీడి ఓటు వేయాలని కోరారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని, కానీ మిమ్మల్ని కోరేది ఒక్కటే రాజ్యాంగం కల్పించినఓటు హక్కును తమ నైతిక బాధ్యత గా వినియోగించుకొని వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చూడాలన్నారు.అనంతరం ఎలాంటి ప్రలోభాలకు లోగాక నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేస్తానని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి వెంకటేష్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ సుజాత, పట్టాన మహిళా సమాఖ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శ్రమదాన కార్యక్రమంలో యువత భాగస్వాములు కావడం అభినందనీయం… జిల్లా కలెక్టర్ జితేష్. వి.పాటిల్
కామారెడ్డి, ఏప్రిల్ 6:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) నాగన్న బావిలో పూడికతీత పనులకు శ్రమదానం చేయడానికి యువత ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలోని నాగన్న బావిలో శనివారం ఉదయం మండల స్థాయి అధికారులు, ఉపాధి, ఐకెపి సిబ్బందితో కలిసి రెండు గంటల పాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూడికతీత పనులకు శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పురాతన కట్టడాలను పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. బావిలో పూడిక తీయడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయని చెప్పారు. నాగన్న బావిని పర్యటక కేంద్రాన్ని మార్చడానికి కృషి చేస్తానని తెలిపారు. మండల స్థాయి అధికారులు, యువకులు ఉత్సావంగా స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సమీపంలో మొక్కలు నాటారు. ఎంపీడీవో నరేష్, తాసిల్దార్ నరేందర్, ఐకెపి ఎపిఎం శ్రీనివాస్, ఏపీవో అన్నపూర్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఉపాధి హామీ, రెవెన్యూ అధికారులు, యువకులు పాల్గొన్నారు.
50 కోట్ల నిధులు ల్యాప్స్ చేసిన ఎంపి బిబి పాటిల్…ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 2:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
50 కోట్ల రూపాయల నిధులు ల్యాప్స్ చేసిన ఘనత జహీరాబాద్ ఎంపి బీబీ.పాటిల్ దే అని, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, జహీరాబాద్ ఎంపీగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థి బీబీ పాటిల్ కాదని, బై బై పాటిల్ అని ఎద్దేవా చేశారు. పది సంవత్సరాలు నియోజక వర్గాన్ని పాలించి పది ఊర్లు తిరగలేదని, పది ఇండ్లు ఇవ్వలేదు, పది బోర్లు వెయ్యలేదు, పది మందిని ఆదుకోలేనీ ఎంపి నేడు ఏం మొహం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. కారు స్పీడ్ లో ఉన్నప్పుడు కార్ ఎక్కి కారు బోల్తా కొట్టింది అని , కారు దిగి మళ్ళీ పువ్వు మీద కూసున్నవు , నువ్వు ఎక్కడ కూసున్న నీకు ఓట్లు మాత్రం రావన్నారు. ఎంపీకి సొంత వ్యాపారం మీద ఉన్న ఆసక్తి ప్రజల అభివృద్ది పట్ల లేదని విమర్శించారు. గాంధారి మండలాన్ని దత్తత తీసుకుంటా అన్నావ్, గాంధారి మండలానికి చేసిందేమిటి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి సురేష్ శెట్కార్ కు ఓటేసి భారీ మెజార్టీ తో గెలిపించి, బిజినెస్ బీబీ పాటిల్ ని ఇంటికి సాగనంపాలని నియోజక వర్గ ప్రజలకు పిలుపు నిచ్చారు.
Responds to issues of journalistsVukkalKar Rajender Nath, Secretary of NUJ(I)
Visakhapatnam, March 12:-(Telangana Express Bureau) When will NUJ(India) respond to the journalist’s issues, said NUJ(I) Secretary VukkalKar Rajendernath. Speaking as the guest of honor at Uttarandhra (Visakhapatnam, Srikakulam, Vizianagaram districts) Journalist Association of Andhra Pradesh) JAP meeting held in Visakhapatnam on Tuesday, Rajender Nath condemned the attacks on journalists in AP. Former Press Council of India , The members want the union to be strengthened with the cooperation of Uppala Laxman. Talking about the places of journalists’ houses and accreditation, he said that special attention will be given to the above issues when there will be a visual election along with Andhra Pradesh and the central election notification. The journalist expressed hope that the issue of railway passes is pending and that the issue will be resolved after the elections. There are no groups in Andhra Pradesh Jap, they want to strengthen Jap from every district.
Jaap founder Uppala Laxman will not tolerate attacks on journalists
Uppala Laxman, founder of JAAP, TJA, ex-chairman of NUJ (I), former member of Press Council of India, said that attacks on journalists will not be tolerated. Attending the Uttarandhra Jap meeting, he said that it is a legal offense to attack journalists if they write news, and whoever takes the picture is a crime. The sub-editor, d editor, examines the news written by a journalist and says that the same news goes to the attention of the owners at the time when it causes more trouble to someone, and after seeing everything, the news is posted, but when a journalist writes it, those who do not like it, it is not appropriate to attack. If a journalist writes false news, on him
They have the authority to take legal action, but they do not have the authority to attack and beat journalists. He said that he has been responding to the journalist’s problems from time to time and providing appropriate advice and suggestions in terms of the union. JAP State President Ravi Teja, Principal Secretary Suryanarayana Reddy, representatives Satyanarayana, Sagashikumar, Gopal Verma, journalists of 3 districts and representatives of ao journalist participated in this meeting.
జర్నలిస్ట్ సమస్యలపై ఎన్ యు జె(ఇండియా)స్పందిస్తుందిఎన్ యు జె(ఐ) కార్యదర్శి ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్
విశాఖపట్టణం, మార్చి 12:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)జర్నలిస్ట్ సమస్యలపై ఎన్ యు జె(ఇండియా) ఎప్పుడు స్పందిస్తుందని,
ఎన్ యు జె(ఐ) కార్యదర్శి ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్ అన్నారు. మంగళవారం విశాఖపట్టణంలో జరిగిన ఉత్తరాంధ్ర(విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల) జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్)జాప్ సమావేశానికి గౌరవ అతిథిగా హాజరైన రాజేందర్ నాథ్ మాట్లాడుతూ, ఏపీలో జర్నలిస్ట్ లపై జరుగుతున్న దాడులను ఖండించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మణ్ సహకారంతో యూనియన్ మరింత బలోపేతం కావాలన్నారు. జర్నలిస్ట్ ల ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్ ల గురించి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ తో పాటు కేంద్ర ఎన్నికల నోటిఫికేషన్ రానున్న దృశ్య ఎన్నికలు కాగానే పై సమస్యలపై ప్రత్యేక దృష్టి సరిస్తాం అన్నారు. జర్నలిస్ట్ రైల్వే పాసులు వ్యవహారం పెండింగ్ లో ఉందని ఎన్నికల తరువాత ఈ సమస్యకు పరిష్కారం లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంద్రప్రదేశ జాప్ లో ఎలాంటి గ్రూపులు కానీ లేవని, ప్రతి జిల్లా నుండి జాప్ ను మరింత బలోపేతం చేయాలన్నారు.
జర్నలిస్టులపై దాడులు చేస్తే సహించేది లేదు
జాప్ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్
జర్నలిస్టులపై దాడులు చేస్తే సహించేది లేదని జాప్, టీజేఏ ఫౌండర్, ఎన్ యు జె (ఐ)మాజీ చైర్మన్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మణ్ అన్నారు. ఉత్తరాంధ్ర జాప్ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు వార్తలు రాస్తే దాడులు చేయడం చట్టరీత్య నేరం అని, చిత్రాన్ని ఎవరు చేతుల్లో తీసుకున్న నేరం అవుటుఉందన్నారు. ఒక జర్నలిస్ట్ రాసిన వార్తను సబ్ ఎడిటర్, ఎడిటర్, పరిశీలించి, అదే వార్త ఎవరికైనా ఎక్కువ ఇబ్బంది కలిగేలా ఉన్న సమయంలో యజమాన్యాలదృష్టికి వెళ్తాయని, అన్ని చూశాక వార్తలు వేస్తారని, కానీ ఒక జర్నలిస్ట్ రాయగానే అది నచ్చని వారు దాడులు చేయడం సరికాదన్నారు. ఒకవేళ జర్నలిస్ట్ తప్పుడు వార్త రాస్తే, అతనిపై చట్టరీత్య చర్యలు తీసుకునే అధికారం ఉంది, కానీ జర్నలిస్ట్ పై దాడి చేసి కొట్టే అధికారం లేదని, జర్నలిస్టులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. జర్నలిస్ట్ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, తగిన సలహాలు సూచనలు యూనియన్ పరంగా అందిస్తూనే ఉన్నామన్నారు. ఈ సమావేశంలో జాప్ రాష్ట్ర అధ్యక్షులు రవి తేజ, పెఆధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి, ప్రతినిధులు సత్యనారాయణ, సగశికుమార్, గోపాల్ వర్మ, 3జిల్లాల జర్నలిస్టులు, జర్నలిస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Hyderbad, march 12:-(telangana Express state bureau )Yesterday the 11th of March 2024 members of Telengana Journalist Association & Telengana Union of Urdu Journalist Meet and felicitate the newly appointed Chairman
Telengana State Media Academy Mr K.Srinivas Reddy at the Basheerbagh Press Club Hyd. The meeting was conducted under the direction of Ex NUJ President Mr Upala Laxman. Members of Association thanks Mr Srinivas for his long standing Services for all Journalists and other Media groups in the state of Telengana and wish him to continue his Dynamic representation for the benefits of Journalists and render his experienced services by using the free Media to promote the good Govt. Policies.Also requested him to extend his full help to the small & Medium news Papers to resolve the problems news papers facing Presently. Meeting
attended by Mr. K V Ramna, Presiden Rao, M R Ghouri, Gen Sec, Khaleel Ahmed, Org. Sec Kasim,V. P, yadaya, Senior journalist, Raziudin, Hafiz Wali Ahmed & Mohd Asad Ali. Editor Saher Bayan and others.
Bibi Patil joins BJP.. MP who will say goodbye to BRS.. Modi is likely to join the Assembly on March 5 in Sangareddy.
Zaheerabad, february 28:-(telangana express beuro)Many surveys have concluded that the Kamal Dal is going to win the seat of Delhi for the third time in Sangareddy district. Many senior leaders have left the car and are looking towards Kamalam as many surveys have shown that the opposition alliance parties are lacking in unity and lack of power. Vishwa is making efforts to join the party with better chances of winning. It is reliable information that Zaheerabad MP Bibi Patil’s discussions with Delhi leaders of Kamal Dal have come to a conclusion. Another reason for Bibi Patil’s entry into the state is his good relations with business, politics and central ministers. In BRS
It is reported that the chances of winning the seat are not good because Kamalam is eyeing it. In 2014, the majority was more than 46,000, but in 2019, they won with a narrow majority of just over 6,000. If the Zaheerabad MP seat is decided by BJP..? It is reported that everything is ready to tie the lotus scarf in the presence of Prime Minister Modi in an open meeting to be held in Sangareddy on March 5. But there is a fierce competition in BJP for Zaheerabad MP seat. After getting the MP seat. BJP leaders are working hard to achieve victory. It has become interesting as there is fierce competition in BJP for Zaheerabad MP seat like never before. Finally, we have to wait and see how the voters will react.
నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ నూతన సభ్యుడిగా ఎంఏ సత్తార్….. దక్షిణ భారతదేశం నుండి ఏ కైక సభ్యుడి నియామకం
హైదరాబాద్ , ఫిబ్రవరి 21:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని న్యూఢిల్లీలో గల నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ విభాగం నూతన సభ్యుడిగా హైదరాబాద్కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ నియమితులయ్యారు. దక్షిణ భారతదేశము నుండి ఏకైక సభ్యుడిగా ఆయన నియామకం జరిగింది. కౌన్సిల్ నూతన కార్యవర్గంలో దక్షిణ భారతదేశము నుండి ఉర్దూ కమ్యూనిటీకి చెందిన అబ్దుల్ సత్తార్ ను సభ్యుడిగా నియమిస్తూ కేంద్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దక్కన్ ఎడిటర్స్ కాన్ఫరెన్స్ కు ఆయన ఉపాధ్యక్షుడిగా వ్యవహరించడంతో పాటు, దేశ్ కా సహారా ఉర్దూ పత్రిక సంపాదకులుగా ఆయన పనిచేస్తున్నారు. తనను ఉర్దూ కౌన్సిల్ సభ్యుడిగా నియమించిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉన్న విశ్వాసంతో ఈ జాతీయస్థాయి హోదాను ప్రసాదించడంపై, దాని విలువల్ని కాపాడుతూ, జాతీయస్థాయిలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ భాషాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
పత్రిక ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశాం. జిల్లా ఎస్పీ కేకేఏన్. అన్బురాజన్
అనంతపురం, ఫిబ్రవరి 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేశామని, దాడి చేసిన వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం అని
జిల్లా ఎస్పీ కేకేఏన్ అన్బురాజన్ చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,
ఇందులో పోలీసులు నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల మీద అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో విచారణ జరిపిస్తాం అన్నారు.
పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.
ఉరవకొండలో పత్రికా విలేకరులపై జరిగిన దాడి మీద వెంటనే చర్యలు తీసుకున్నాం అన్నారు.
ఆ ఘటనలో 15 మందిని అరెస్టు చేసి.. బైండోవర్ చేశాం అని తెలిపోయారు.
పత్రికా విలేకరుల రక్షణ మా బాధ్యత…వారు స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునేందుకు ఖచ్చితంగా సహకరిస్తాం అన్నారు.
విలేకర్లపై ఎవరైనా దాడులు చేసే అవకాశమున్నా… బెదిరించినా వెంటనే మాకు సమాచారం చేరవేయండి… ముందస్తు చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ వెల్లడించారు. జర్నలిస్ట్ పై దాడి జరిగిన సంఘటనపై స్పందించిన ఎస్పీ
చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,
ఇందులో పోలీసులు నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల మీద అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో విచారణ జరిపిస్తాం అన్నారు.
పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.
ఉరవకొండలో పత్రికా విలేకరులపై జరిగిన దాడి మీద వెంటనే చర్యలు తీసుకున్నాం అన్నారు.
ఆ ఘటనలో 15 మందిని అరెస్టు చేసి.. బైండోవర్ చేశాం అని తెలిపోయారు.
పత్రికా విలేకరుల రక్షణ మా బాధ్యత…వారు స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునేందుకు ఖచ్చితంగా సహకరిస్తాం అన్నారు.
విలేకర్లపై ఎవరైనా దాడులు చేసే అవకాశమున్నా… బెదిరించినా వెంటనే మాకు సమాచారం చేరవేయండి… ముందస్తు చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ వెల్లడించారు.
ఎస్పీని అభినందించిన ఎన్ యు జె(ఇండియా
)అనంతపురం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేసిన సంఘటనపై స్పందించిన ఎస్పీ కేకేఏన్ అన్బురాజన్ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (ఎన్ యు జె ఇండియా) అభినందిస్తుందని ఎన్ యు జె(ఐ) కార్యదర్శి రాజేందర్ నాథ్ అభినందించారు. జర్నలిస్ట్ లకు పోలీసుల రక్షణ ఉంటుందని చెప్పిన ఎస్పీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకోసారి జర్నలిస్ట్ ల పై దాడులు జరక్కుండా, దాడి చేసిన వారికి కఠినశిక్షలు పడేలా చూడాలన్నారు.