Home తాజా వార్తలు బిజెపి నాయకుల ప్రచారం

బిజెపి నాయకుల ప్రచారం

by Telangana Express

బోధన్ రూరల్,మే3:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ పట్టణంలోని 32వ వార్డులో బిజెపి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో గోపి కిషన్, గౌతమ్ గౌడ్, కస్ప లింగం,నామలింగం,రవి,కుమార్,ఎల్లప్ప, పోశెట్టి, శంకర్, గంగాధర్, సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment