బోధన్ రూరల్,ఏప్రిల్6:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బోధన్ నియోజకవర్గంలోని జాన్కంపేట్, ఎడుపల్లి గ్రామాలలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర పిలుపు మేరకు టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో బిజెపి బోధన్ అసెంబ్లీ కన్వినర్ శ్రీధర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
72
previous post