ముధోల్:24డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ లోని ర బింద్ర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవ గాహన సదస్సును మంగళవారం ని ర్వహించారు.ఈ సందర్భంగా ప్రముఖ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ చైర్మన్ సాప పండరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాలు వల్ల భ విష్యత్తు నాశనం అవుతుందని తెలి యజేశారు. మాదకద్రవ్యాలు మనిషిని ఎలా నాశనం చేస్తాయో విద్యార్థులకు వివరించారు. అనంతరం మాదకద్ర వ్యాలు నిర్మూలనపై విద్యార్థులు ర్యా లీ చేపట్టి అవగాహన కల్పించారు.దీం తో పాఠశాల ప్రిన్సిపాల్ అసంవార్ సా యినాథ్ మాట్లాడుతూ మాదకద్రవ్యా ల మత్తుతో జీవితాన్ని చిత్తు అవుతుం దన్నారు. మాదకద్రవ్యాల వల్ల యువ త జీవితం నాశనం అవుతుందన్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు అనా ధలుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నా రు. ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ జిల్లా ఉపాధ్య క్షులు లక్ష్మణరావు పటేల్,బైంసా వర్కిం గ్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ రాజేం. దర్, పాఠశాల డైరెక్టర్, చైర్మన్ పోతన్న యాదవ్, భీమ్రావు దేశాయ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు
ముధోల్:24డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ లోని ర బింద్ర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవ గాహన సదస్సును మంగళవారం ని ర్వహించారు.ఈ సందర్భంగా ప్రముఖ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ చైర్మన్ సాప పండరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాలు వల్ల భ విష్యత్తు నాశనం అవుతుందని తెలి యజేశారు. మాదకద్రవ్యాలు మనిషిని ఎలా నాశనం చేస్తాయో విద్యార్థులకు వివరించారు. అనంతరం మాదకద్ర వ్యాలు నిర్మూలనపై విద్యార్థులు ర్యా లీ చేపట్టి అవగాహన కల్పించారు.దీం తో పాఠశాల ప్రిన్సిపాల్ అసంవార్ సా యినాథ్ మాట్లాడుతూ మాదకద్రవ్యా ల మత్తుతో జీవితాన్ని చిత్తు అవుతుం దన్నారు. మాదకద్రవ్యాల వల్ల యువ త జీవితం నాశనం అవుతుందన్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు అనా ధలుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నా రు. ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ జిల్లా ఉపాధ్య క్షులు లక్ష్మణరావు పటేల్,బైంసా వర్కిం గ్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ రాజేం. దర్, పాఠశాల డైరెక్టర్, చైర్మన్ పోతన్న యాదవ్, భీమ్రావు దేశాయ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు
