బోధన్ రూరల్,మే3:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ పట్టణంలోని 26వ వార్డులో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు మద్దతుగా బిజెపి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అరవింద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, హనుమాన్లు చారి, తదితరులు పాల్గొన్నారు.
అరవింద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి
59
previous post