తెలంగాణ ఎక్స్ ప్రెస్ 23/11/24
భైంసా పట్టణం లోని
అధ్యక్షులు శంకర్ చెంధ్రే మలాలా ఉద్యమం చరిత్రలో నిలిచిపోవాలి.వర్గీకరణ జరిగితే దేశం లో బీజేపీ ప్రభుత్వం నిల్వబోధు.ఖచ్చితముగా దేశం లో బీజేపీ ప్రభుత్వం మరియు మంద కృష్ణమాదిగ దేశాన్ని మనుస్మృతి నీ తిరిగి దేశానికి అంకితం చేసేటట్టు ఉన్నారు కావున ప్రజలారా రాజ్యాంగం నీ కాపాడాలి అంటే మనం ఇక పోరాడాలి భీమా కోరేగం ఒక చరిత్ర తిరిగి మనం తిష్కొరవల్ల్సిందే అని. మాట్లాడేరు
కార్యక్రమం లో
అలాగే గిరిధరి జంగ్మే వ్యతిరేక పోరాట కమిటీ సలహాదారులు . మరియు శరత్ డోoగ్రే కమిటీ సభ్యులు మరియు సోషల్ మీడియా ఇన్చార్జి తాలూకా అధ్యక్షులు కంబ్లే సాహెబ్ రావు మరియు ఆనంద్ రావు బోతే మరియు తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు భైంసా మండలం లోని కొత్తల్గం లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ
52
previous post