Home తాజా వార్తలు వైభవంగా ఐశ్వర్య వినాయక ఆలయ వార్షికోత్సవ వేడుకలు

వైభవంగా ఐశ్వర్య వినాయక ఆలయ వార్షికోత్సవ వేడుకలు

by Telangana Express

బోధన్ రూరల్,మార్చ్12:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో గల ఐశ్వర్య వినాయక మందిరం వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమం, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

You may also like

Leave a Comment