Home తాజా వార్తలు జర్నలిస్టులపై దాడి చేసిన  మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి . సతీష్ ముదిరాజ్,సీనియర్ జర్నలిస్టు

జర్నలిస్టులపై దాడి చేసిన  మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి . సతీష్ ముదిరాజ్,సీనియర్ జర్నలిస్టు

by Telangana Express

హైదరాబాద్ తెలంగాణ ఎక్స్ ప్రెస్ డిసెంబర్ 10

సినీ నటుడు మోహన్ బాబుపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై దాడి చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా జర్నలిస్టులో రక్షణ కోసం ఉన్న చట్టాలను పోలీసులు పరిగణలోకి తీసికొని దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి.

You may also like

Leave a Comment