Home తాజా వార్తలు ప్రమాదవశాత్తు నారు మోస్తూ, బురదలో బోర్లపడి కూలి మృతి

ప్రమాదవశాత్తు నారు మోస్తూ, బురదలో బోర్లపడి కూలి మృతి

by Telangana Express

వీణవంక ఎస్సై బి వంశీకృష్ణ

వీణవంక, జనవరి 19( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామస్థుడైన డుకిరే రాజు తండ్రి నర్సింగరావు,32సం.రాలు, ఆరే అనునతడు శుక్రవారం ఉదయం 9 గంటలకు , వరినారు మోసే కూలీ పనికి వెళ్లి, వరినారు మొస్తుండగా ప్రమాదవశాత్తు పొలములో బురదలో బోర్లబొక్కల పడి, ఊపిరి ఆడక అక్కడికక్కడే చనిపోయినాడని మృతుని భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనదని, వీణవంక ఎస్సై బి వంశీకృష్ణ తెలిపారు.

You may also like

Leave a Comment