Home తెలంగాణ దరఖాస్తులను కార్యాలయంలో అందజేయాలి

దరఖాస్తులను కార్యాలయంలో అందజేయాలి

by Telangana Express

ఎంపీడీవో శివకుమార్

ముధోల్:02మే(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

రాజీవ్ యువ వికాసం పథకం లో రుణాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారు దర ఖాస్తు పత్రాలను మండల పరి షత్తు కార్యాలయంలో అందజే యాలని ఎంపీడీవో శివకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాని కి దరఖాస్తులు చేసుకొని సం బంధిత జిరాక్స్ పత్రాలను ఇ వ్వని వారు కార్యాలయంలో స మర్పించాలన్నారు. ఈ విష యాన్ని మండల కేంద్రంతో పా టు మండలంలోని ఆయా గ్రా మాల ప్రజలు గమనించాల ని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment