( తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఫిబ్రవరి..4
నర్వ మండల. టిఆర్ఎస్. పార్టీ.నాయకులు బి ఆంజనేయులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన ఆమె మేరకు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా ఎకరానికి 15000 ఇచ్చిన ఆమె నెరవేర్చాలని నర్వ మండల టిఆర్ఎస్ నాయకులు బి ఆంజనేయులు ఒక ప్రకటనలో డిమాండ్ చేసినారు ఎన్నికల అప్పుడు ఎకరానికి 15000 ఇస్తామని చెప్పి ఇప్పు అధికారంలోకి వచ్చినంక 12000 ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా ఇంతవరకు రైతులకు చెల్లించకపోవడంసిగ్గుచేటు అని విమర్శించారు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే ఎకరాకు 15000 ఇచ్చి 63 లక్షల మంది రైతులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది అన్నారు అదేవిధంగా ఎన్నికల అప్పుడు ఇచ్చిన ఆమె మేరకు అవ్వ తాతలకు పెన్షన్ 2000 నుంచి 4,000 వరకు ఇస్తామన్నది వికలాంగు లకు 4000 నుంచి 6000 కళ్యాణ లక్ష్మి లక్ష తో పాటు తో లా o ము బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చెల్లించాలని డిమాండ్ చేసినా. టిఆర్ఎస్ నాయకులు. బి ఆంజనేయులు
