జోగిపేట్ డిసెంబర్ 29:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఆందోల్ నియోజకవర్గం చౌటాకూర్ మండలంలోని ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా 33 వ ఆదివారం తాడన్ పల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం జరిగింది, విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ చౌట్కూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు, భక్తి భావం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
