Home తాజా వార్తలు నేడు ప్రజావాణి కార్యక్రమం

నేడు ప్రజావాణి కార్యక్రమం

by Telangana Express

. జోగిపేట డిసెంబర్ 29:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 30వ తేదీన, ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు, ఉదయం 10-30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1-30 గంటల వరకు అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు , సమస్యలను అక్కడికి అక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

You may also like

Leave a Comment