Home తాజా వార్తలు విద్యుత్ కాంతులతో విరజిల్లుతున్న చర్చిలు.

విద్యుత్ కాంతులతో విరజిల్లుతున్న చర్చిలు.

by Telangana Express

జోగిపేట్ డిసెంబర్ 24:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఆందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండల కేంద్రంతో పాటు ఇందూరు, కర్చల్, హస్నాబాద్, సింగీతం, పిప్పడుపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం నాడు విద్యుత్ కాంతులతో చర్చిలు కలకల్లాడాయి, ఇందులో భాగంగా రాయికోడ్ మేత డిస్ట్ చర్చి పాస్టర్ అబ్రహం మాట్లాడుతూ, ఈ సంవత్సరం సంఘస్తుల సహకారంతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.

You may also like

Leave a Comment